Tuesday, 7 September 2021

కర్నాల్‌లో రైతుల మహాపంచాయత్, సెక్రటేరియట్ ముట్టడి: ఇంటర్నెట్ బంద్, 144 సెక్షన్ అమలు

ఛండీగఢ్: ఆగస్టు 28న పోలీసులు జరిపిన లాఠీఛార్జ్‌కు వ్యతిరేకంగా హర్యానాలోని కర్ణాల్‌లో వందలాది మంది రైతులు మంగళవారం మహాపంచాయత్ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించింది. అంతేగాక, మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా 144 సెక్షన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3txZv3P
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour