Monday, 27 September 2021

రొటీన్ టెంపరేచర్ చెక్ కాదు... స్కూళ్ల రీఓపెనింగ్,వైరస్ కట్టడిపై ఐసీఎంఆర్ కీలక సూచనలు...

కరోనా వైరస్ లక్షణాలను ముందుగానే గుర్తించి అరికట్టడానికి స్కూళ్లలో విద్యార్థులు,సిబ్బందికి తరుచూ టెస్టులు చేయాలని ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) సూచించింది. రొటీన్ టెంపరేచర్ చెక్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని... దాన్ని పక్కనపెట్టాల్సిందేనని పేర్కొంది. దానికి బదులు స్కూల్లోనే కరోనా టెస్టులు చేయగలిగే సదుపాయాలను ఏర్పరుచుకోవాలని సూచించింది. స్థానికంగా కోవిడ్ కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ స్థాయిని బట్టి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3icj39a
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour