Monday, 27 September 2021

అబ్బే.. భారత్ బంద్ లేదు.. ఎప్పటిలాగే డైలీ బిజినెస్.. ట్రాఫిక్ కూడా

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఇవాళ ప్రతిపక్షాలు బంధ్‌కు పిలుపునిచ్చాయి. బంద్ చెదురు మదురు ఘటనలు మినహా.. ప్రశాంతంగా జరిగింది. అయితే సోషల్ మీడియా ట్విట్టర్‌లో మాత్రం.. భారత్ బంద్ జరగలేదని.. అందరూ రెగ్యులర్ కార్యాలయాలు, బయటకు వెళ్లారని కామెంట్ చేసింది. అన్నీ చోట్ల కాదు.. కొన్ని చోట్ల మాత్రం ప్రభావం లేదని తెలిపింది. సోమవారం ఉదయం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oh2m0b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour