Sunday, 19 September 2021

చంద్రబాబు, నారా లోకేష్ అక్కడుంటేనే బెటర్: అయ్యన్నపాత్రుడి పాత్రకు సొట్టలు

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జనాదరణ ఏ మాత్రం తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైందని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ పీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజారంజక పరిపాలనకు ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hM781C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour