Sunday, 19 September 2021

కేరళలో కరోనా కల్లోలం కంటిన్యూ.. 20 వేలకు దగ్గరలో కేసులు..

కేర‌ళ‌లో క‌రోనా ఉధృతి కొన‌సాగుతోంది. ఇవాళ 20 వేలకు సమీపంలో కేసులు వచ్చాయి. కొత్త‌గా 19,653 మందికి పాజిటివ్ వ‌చ్చింది. పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. మొత్తం 26,711 మంది వైర‌స్ బారి నుంచి కోలుకున్నారు. దాంతో కేర‌ళ‌లో మొత్తం రిక‌వ‌రీ అయిన వారి సంఖ్య 43,10,674కు చేరింది. ఇక క‌రోనా మ‌ర‌ణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hN0sAk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour