Saturday, 11 September 2021

రేవంత్ పై జగ్గారెడ్డి అసంతృప్తి : వారిని కలుపుకుపోవాల్సిందే : కేసీఆర్ పాలనపై ఛార్జ్ షీట్..!!

తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ కు సొంత పార్టీలోని కొందరు నేతలు అసమ్మతిగా మారారు. కేంద్ర నాయకత్వం వద్దకు వారి వ్యవహార శైలిని ఇప్పటికే రేవంత్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. కానీ, వారు మాత్రం అవకాశం వచ్చిన ప్రతీ సందర్భాల్లోనూ రేవంత్ ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తొలి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3leeHz3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour