Saturday, 11 September 2021

పండగపై నిషేధం ఎఫెక్ట్: కంట్రోల్‌లో కరోనా: 30 వేల కంటే దిగువకు కొత్త కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. చాలాకాలం తరువాత 30 వేలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు ఒకేచోట గుమికూడటానికి అవకాశం ఉన్న వినాయక చవితి పండగ తరువాత కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hpI6VP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour