Wednesday, 8 September 2021

ఏపీ, తెలంగాణా జలజగడం పరిష్కారం కాదా .. తాజాగా వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్ట్ లపై కొత్త పంచాయితీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుతో మొదలైన జల వివాదం చిలికి చిలికి గాలివానగా తెలుగు రాష్ట్రాల్లో అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, జల చౌర్యం, అక్రమ జల విద్యుత్ ఉత్పత్తి అంటూ రకరకాల అంశాలపై కొనసాగుతోంది. ఎవరూ తగ్గకుండా ఒకరిపై ఒకరు ఫిర్యాదులను కొనసాగిస్తున్నారు. ఒకరు చేసిన తప్పులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38Sb24l
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour