Wednesday, 8 September 2021

మందకృష్ణ మాదిగ ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల: ఆరోగ్యంపై ఆరా: తుంగతుర్తి సభకు ఆహ్వానం..

హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైఎస్ షర్మిల.. ఈ ఉదయం హైదరాబాద్ విద్యానగర్‌కు వచ్చారు. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో రెండు నెలలుగా ప్రతి మంగళవారం ఒక్కో జిల్లాలో ఆందోళన కార్యక్రమాలను చేపడుతోన్న వైఎస్ షర్మిల.. హఠాత్తుగా విద్యానగర్‌లో కనిపించారు. ఈ మంగళవారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వద్ద నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన ఆమె

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tpsJBJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour