Wednesday, 22 September 2021

వివాదాస్పదంగా ఏపీ పోలీసుల తీరు-ఇప్పటికే టీడీపీ ఫిర్యాదు- అదేబాటలో పవన్ కళ్యాణ్

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో విపక్షాలపై దాడులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పోలీసుల సాయంతో అధికార పార్టీ ఎక్కడికక్కడ తమను అణచివేస్తున్న తీరుపై విపక్షాలు పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దాడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయనకు సహకరించారని భావిస్తున్న పోలీసులపై కేంద్ర హోంశాఖకు ఎంపీ కనకడమేడల ఫిర్యాదు చేశారు. ఇప్పుడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EJfocw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour