Wednesday, 22 September 2021

ఆదానీకి జగన్ మరో బంపరాఫర్..!!? 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు : ప్రభుత్వం అనుమతి..!!

ఏపీలో అదానీకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇప్పటికే గంగవరం పోర్టు పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఆదానీ గ్రూపు ఇప్పుడు రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు దక్కించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో ప్లాంట్ల ఏర్పాటుక ఒకరికే కాకుండా.. నాలుగైదు సంస్థలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఆదానీ గ్రూపుకు ఏకంగా 9 వేల మెగావాట్ల సౌర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Cy8eGi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour