Monday, 20 September 2021

ఏ పరీక్షకైనా సిద్దం-రాహుల్ రెడీనా :లై డిటెక్టర్ కు వస్తా-కేసీఆర్ రావాలి :కేటీఆర్ వర్సెస్ రేవంత్ సవాళ్ల హీట్..

టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ వ్యవహారం...ఇప్పుడు రాజకీయంగా ఆరోపణలు..ప్రత్యారోపణలతో వేడి పెంచుతోంది. మంత్రి కేటీఆర్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరూ తగ్గటం లేదు. సవాళ్లకు ప్రతి సవాళ్లు చేస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో కేటీఆర్ పైన గజ్వేల్ సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zjj0hG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour