ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు..ప్రతిపక్షాలు- ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రయత్నాలు అంటూ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల పైన సీఎం జగన్ స్పందించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తమను ఏ విధంగా ఆదరించారో సీఎం వివరించారు. 81 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతు దారులను ఎన్నుకున్నారని గుర్తు చేసారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tW0haE
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment