Monday, 20 September 2021

ముఖ్యమంత్రిని దించేయాలనే ఆలోచనలు : అన్నింటినీ ఎదుర్కొంటాం-మరింత మేలు చేస్తాం : సీఎం జగన్..!!

ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిస్థితులు..ప్రతిపక్షాలు- ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రయత్నాలు అంటూ ముఖ్యమంత్రి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల పైన సీఎం జగన్ స్పందించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు తమను ఏ విధంగా ఆదరించారో సీఎం వివరించారు. 81 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతు దారులను ఎన్నుకున్నారని గుర్తు చేసారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tW0haE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour