Wednesday, 29 September 2021

షర్మిలతో ప్రశాంత్ కిషోర్ టీం భేటీ : టార్గెట్ కేసీఆర్ -రేవంత్ : కొత్త వ్యూహాలు - హామీల పై ఫోకస్..!!

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ పార్టీ ప్రారంభించిన షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో దీక్షలకే పరిమితమైన షర్మిల వచ్చే నెల నుంచి పాదయాత్రకు సిద్దం అవుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో సీనియర్లు లేకపోవటం..క్షేత్ర స్థాయిలో బలం లేకపోవటం ఆ పార్టీకి మైనస్ గా ప్రచారం సాగుతోంది. అయితే, పాదయాత్ర నుంచి యాక్టివ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F5dnrh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour