Wednesday, 29 September 2021

మళ్ళీ 20 వేలను దాటిన కరోనా కేసులు; 23,529 కొత్త కేసులు, 311 మరణాలు.. ఆ రాష్ట్రమే కారణం

భారతదేశంలో మరోమారు 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా 20 వేల దిగువకు నమోదైన కొత్త కేసులు ఈరోజు మళ్ళీ 20000 దాటి నమోదయ్యాయి. ముఖ్యంగా కేరళ రాష్ట్రం భారీ సంఖ్యలో కొత్త కేసుల నమోదుకు కారణంగా మారింది. భారత దేశంలో కరోనా వైరస్ కేసులలో గత రోజు గణాంకాల కంటే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3F5gwY7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour