Thursday, 9 September 2021

కాగల కార్యం హైకోర్టే తీర్చిందా ? మరోసారి గట్టెక్కిన జగన్ -కిక్కురుమనని విపక్షాలు

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్ని విపక్షంలో ఉన్న టీడీపీ, బీజేపీ వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. అయితే సున్నితమైన విషయాల్లోనూ రాజకీయాల్ని వెత్కుకునేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయంగా మైలేజ్ సాధించే క్రమంలో విపక్షాలు ఆడుతున్న ఈ క్రీడకు ప్రతిసారీ బ్రేకులు పడుతూనే ఉన్నాయి. అయినా విపక్షాలు మాత్రం ఎక్కడా వెనక్కి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BXu3yz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour