Thursday, 9 September 2021

మళ్ళీ భారత్ లో కరోనా కేసుల ఉప్పెన .. 43 వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షలకు యాక్టివ్ కేసులు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా మళ్లీ 40000 దాటి కరోనా కేసులు నమోదయ్యాయి. కొంతకాలంగా రోజువారీ కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గురువారం తాజాగా 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశ రోజువారీ కరోనా కేసులు14 శాతానికి పైగా పెరిగాయి. గత 24 గంటల్లో మొన్నటితో పోలిస్తే దాదాపు ఆరు వేల కేసులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X5vI6s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour