Thursday, 30 September 2021

మెత్తపడిన సిద్ధూ-పీసీసీ ఛీఫ్ గా కొనసాగుతానని సంకేతాలు-కొత్త హామీలేవీ లేకుండానే...

పంజాబ్ కాంగ్రెస్ లో నెలకొన్న సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం వైఖరిపై అసంతృప్తితో పీసీసీ ఛీఫ్ పదవికి రాజీనామా చేసిన నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రెండు రోజుల తర్వాత మెత్తపడ్డారు. కాంగ్రెస్ దూతలతో పాటు పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీతో జరిపిన సంప్రదింపులు ఫలించడంతో ఆయన పీసీసీ ఛీఫ్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ojsMOU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour