Thursday, 30 September 2021

వదల బొమ్మాలీ వదల .. గోదావరి నదిపై తెలంగాణా ప్రాజెక్ట్ లను టార్గెట్ చేస్తున్న జగన్ సర్కార్ ; గోదావరి బోర్డుకు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు తెలుగు చానల్ సీరియల్ గా సాగుతూనే ఉన్నాయి. చిలికి చిలికి గాలివానగా మారుతున్నాయి. ఏపీ తెలంగాణ రాష్ట్రాల వరుస లేఖలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం మరింత పెరుగుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరీ నదీ యాజమాన్య బోర్డుకి రాసిన లేఖ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39RKuRi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour