పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. కొంత కాలంగా సీఎం అమరీందర్ వర్సెస్ సిద్దూ అన్నట్లుగా సాగుతున్న పంజాబ్ కాంగ్రెస్ రాజకీయం ఈ రోజు కొత్త మలుపు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవితో పాటుగా కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ రాజీనామాకు సిద్దమయ్యారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియాకు సైతం నివేదించినట్లుగా చెబుతున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tQvDiZ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment