Saturday, 18 September 2021

షాకింగ్ : 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసిన సోను సూద్.. ఛారిటీ ఖాతాలో 18 కోట్లకు పైగా; ఐటీ తనిఖీల్లో కీలక పత్రాలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, అడిగిన వారికి లేదనకుండా ఆపన్నహస్తం అందించిన సోనూసూద్ కు సంబంధించి మూడు రోజుల పాటు జరిగిన ఆదాయపు పన్ను శాఖ తనిఖీలలో 20 కోట్ల రూపాయలకు పైగా పన్నులు ఎగవేసినట్లు, ఆదాయపు పన్ను శాఖ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించింది. మూడు రోజులపాటు సోనూసూద్ కు సంబంధించిన ఆస్తులపై జరిపిన తనిఖీలు దేశవ్యాప్తంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tSy3xS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour