Wednesday, 15 September 2021

ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట : ఎంపీటీసీ- జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కిపునకు హై కోర్టు గ్రీన్‌సిగ్నల్..!!

ఏపీలో కొద్ది నెలలుగా తేలని అంశంగా మారిన జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల అంశంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఏప్రిల్ లో జరిగిన ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఈ ఎన్నికలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VQsjrO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour