Thursday, 16 September 2021

భార్యపై అనుమానంతో ఆమె కాలు, చెయ్యి నరికేసిన భర్త ఆపై .. కడప జిల్లాలో ఓ భర్త శాడిజం

నిత్యం చోటుచేసుకుంటున్న అనేక సంఘటనలు మనం నాగరిక సమాజంలో ఉన్నామా? ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానాలకు కారణమవుతున్నాయి. ఎక్కడో ఒక చోట అందరూ షాక్ అయ్యేలా జరుగుతున్న అమానుష ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. మొన్నటికి మొన్న మగబిడ్డను కనలేదని ఓ భర్త భార్యపై సలసలకాగే వేడి నీళ్ళు పోసిన ఘటన ఇంకా ఎవరూ మర్చిపోలేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YWwbIN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour