Tuesday, 14 September 2021

భారత్ లో కరోనా : మళ్ళీ పెరిగిన కొత్త కేసులు; కేరళలోనే సగానికి పైగా.. తాజా పరిస్థితి ఇదే !!

భారతదేశంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. థర్డ్ వేవ్ ప్రమాదం నుంచి బయటపడ్డామని భావించినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే హెచ్చరిస్తున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో భారతదేశంలో 27,176 కొత్త కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 3,33,16,755 కి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AdnDuW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour