Wednesday, 15 September 2021

వైసీపీ ఎమ్మెల్యే ఆనం కలకలం- అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు-కాకాణి సీరియస్

వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఈ జిల్లాలో ఉన్న 10 సీట్లలో పదీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయితే ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తోంది. జిల్లాలో పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు జిల్లా అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తే మరొకరికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lHfdWP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour