వైసీపీ 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో నెల్లూరు కూడా ఒకటి. ఈ జిల్లాలో ఉన్న 10 సీట్లలో పదీ వైసీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. అయితే ఇదే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తోంది. జిల్లాలో పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు జిల్లా అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తే మరొకరికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lHfdWP
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment