Thursday, 23 September 2021

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక అంశాలపై చర్చ

సీఈవోలతో మీట్ ముగిసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో సమావేశం అయ్యారు. వాషింగ్టన్ డీసీలో కొనసాగుతోన్న సమావేశంలో.. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుగుతుంది. వర్తక, వాణిజ్యం, సరిహద్దు భద్రతపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో ప్రధాని మోడీ మీట్ అవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XM2lqr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour