Thursday, 23 September 2021

చంద్రబాబు ఆపరేషన్ -2024 షురూ : అటు పవన్..ఇటు జూ ఎన్టీఆర్ : జగన్-పీకేలకు కౌంటర్..ఇలా..!!

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు అధికారంలో ఉన్న వైసీపీ ముందుగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఏకంగా కేబినెట్ సమావేశంలో వచ్చే ఎన్నికలకు ముందస్తుగా సిద్దం కావాలనే సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ టీం వస్తోందని స్వయంగా చెప్పుకొచ్చారు. దీంతో..ఏపీలో వచ్చే ఏడాది ప్రారంభం నుంచే రాజకీయం వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AC6jA3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour