Tuesday, 7 September 2021

రఘురామ రాజుతో కలిసి పవన్ కళ్యాణ్- ఢిల్లీ వేదికగా : టార్గెట్ జగన్ - బీజేపీ నేతలతో భేటీ..!!

జనసేన అధినేత ఢిల్లీ లో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ తన కుమార్తె వివాహ రిసిప్షెన్ ఢిల్లీలో నిర్వహించారు. జనసేనాని ఆహ్వానించారు. దీంతో.. ఢిల్లీ వెళ్లిన పవన్ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజుతో కలవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l9tpHQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour