Tuesday, 7 September 2021

ఏపీలో మరిన్ని పెన్షన్ కోతలు ? రెండో విడత తనిఖీలు-ఆన్ లైన్లో కనిపించకుండా జాగ్రత్తలు

ఏపీలో వైసీపీ సర్కార్ సామాజిక పింఛన్లలో మరిన్ని కోతలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆధార్ లింకింగ్, కొత్త నిబంధనలు, తనిఖీల ద్వారా భారీ ఎత్తున పింఛన్లు తొలగించిన సర్కార్ ఇప్పుడు రెండో విడత తనిఖీలకు ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇందులోనూ అనర్హతల పరిశీలన పూర్తి చేసి ఈ నెల 11లోగా వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zV03mD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour