Friday, 24 September 2021

టీడీపీ - జనసేన మిలాఖత్ : పదవుల పంపకం ఇలా- మంత్రి రంగనాధ రాజుకు జలక్...!!

2019 ఎన్నికల్లో అనూహ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పట్టు సాధించింది. రెండు మినహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గెలిచింది. పంచాయితీ..మున్సిపల్ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టు కుంది. ఇక, జెడ్పీటీసీ-ఎంపీటీసీ ఎన్నికల్లో జిల్లా లో వైసీపీనే మెజార్టీ సీట్లు సాధించినా..జిల్లా మంత్రి ఇలాకాలో మాత్రం షాక్ తప్పలేదు. స్థానిక సంస్థల ఎన్నికల సమయం నుంచి మంత్రులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3AywS9b
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour