భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 31,382 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త కరోనా కేసులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 318 మంది మృత్యువాత పడ్డారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EPa2ws
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment