Friday, 24 September 2021

భారత్ లో కరోనా : 31 వేల కొత్త కేసులు, 318మరణాలు; అయినా రిలీఫ్ ఇస్తున్న రికవరీలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మరణాల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్న పరిస్థితి ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 31,382 మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు కాస్త కరోనా కేసులు తగ్గినట్లుగా కనిపిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కారణంగా 318 మంది మృత్యువాత పడ్డారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EPa2ws
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour