Sunday, 12 September 2021

వైఎస్ జగన్ బాటలో షర్మిల: జనం మధ్య అసెంబ్లీ అభ్యర్థి పేరు ప్రకటన

సూర్యాపేట్: వైఎస్ షర్మిల నేతృత్వంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ జనం బాట పట్టింది. యువతను టార్గెట్‌గా చేసుకుంది. యువతను ఓటుబ్యాంక్‌గా మార్చుకుంటోంది. నిరుద్యోగ నిరాహార దీక్ష పేరుతో కొద్ది రోజులుగా ప్రతి మంగళవారం జిల్లాల్లో పర్యటిస్తోన్నారు వైఎస్ షర్మిల. మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం, కరీంనగర్, మహబూబాబాబాద్, సిరిసిల్ల.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ నిరాహార దీక్షలు చేస్తోన్నారామె.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hr6I0A
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour