Monday, 13 September 2021

భారత్ లో కరోనా : కొత్త కేసులు,మరణాల్లో బిగ్ రిలీఫ్ ; తాజాగా 27,254 కొత్త కేసులు, 219 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కరోనా కేసులు, మరణాలు గణనీయంగా తగ్గాయి. భారతదేశంలో గత 24 గంటల్లో 27,254 కొత్త కేసులు నమోదయ్యాయి, ఇది నిన్నటి కేసులతో పోలిస్తే 4.6 శాతం తక్కువ. నిన్న ఒక్క రోజే దేశం 219 మరణాలను నివేదించింది. వ్యాక్సిన్ గణేశ : కరోనా సమయంలో వ్యాక్సిన్ పై అవగాహనం కోసం .. ఎక్కడెక్కడ అంటే !!

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tzQ83k
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour