దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న అవినీతిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. దానిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం దీనిపై రాజీపడేందుకు సిద్ధమైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయమూర్తులు, ప్రభుత్వ రంగ సంస్ధల ఛైర్మన్లు, ఎమ్మెల్యేల అవినీతిపై దర్యాప్తుల విషయంలో భారీ ఊరటనిచ్చింది. ఇకపై వీరిపై అవినీతి కేసుల్ని దర్యాప్తు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనసరని తాజా మార్గదర్శకాల్లో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3thwiKc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment