Tuesday, 7 September 2021

దేశంలో భారీగా తగ్గిన కరోనా కొత్త కేసులు, 4 లక్షల దిగువకు యాక్టివ్ కేసులు: కేరళలోనూ

న్యూఢిల్లీ: దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గత కొద్ది రోజులుగా కొత్త కేసులు స్వల్పంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 31 వేల మందికి పాజిటివ్‌ కేసులు వెలుగుచూడగా, 300కు దిగువనే మరణాలు సంభవించాయి. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l4h9Z1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour