Thursday, 9 September 2021

వినాయక చవితి వేళ: జనగాంలో బయటపడిన 800 ఏళ్లనాటి అతిపెద్ద మూషిక శిల్పం

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాం గ్రామంలో 800 ఏళ్లనాటి శిథిల శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడింది. ఈ గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా.. బుధవారం ఈ మూషిక శిల్పం వెలుగుచూసింది. వినాయక చవితికి మూడు రోజుల ముందు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tsfTCK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour