దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 58 శాతం మంది వయోజనులకు కరోనా వ్యాక్సిన్ సింగిల్ డోసు ఇచ్చినట్లు కేంద్రం స్పష్టం చేసింది. 18శాతం మందికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు ఇచ్చినట్లు తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకూ 72 కోట్ల పైచిలుకు మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్లు వెల్లడించింది. దేశంలో ఇప్పటికీ కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం పేర్కొనడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2X8E2C0
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment