Sunday, 22 August 2021

YS Sharmila: పార్టీ ముఖ్య నేతలకు రాఖీ కట్టిన వైఎస్సార్టీపీ అధినేత్రి

హైదరాబాద్: అన్నా చెల్లళ్ల అనురాగానికి, అనుబంధానికి ప్రతీకగా భావించే రక్షాబంధన్ వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటోన్నారు. తమ తోడబుట్టిన వారికి రాఖీలను కట్టి.. ఆశీర్వాదాలను అందుకుంటోన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదే సంప్రదాయాన్ని ఈ సంవత్సరం కూడా కొనసాగించారు. కోట్లాదిమంది మహిళలు.. తమ అన్నదమ్ముళ్లకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y8lkr5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour