Sunday, 22 August 2021

విజయవాడలో మహిళా సీఏ ఉద్యోగిని అనుమానాస్పద మృతి: ప్రియుడే హంతకుడా?

అమరావతి: విజయవాడలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే, ఆమెను ఆమె ప్రియుడే హత్య చేశాడని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2XBwFTZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour