మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణం జరిగింది. గాజులు అమ్ముకునే ఓ చిరు వ్యాపారిపై ఓ మూక దాడికి పాల్పడింది. గాజులు అమ్మే పేరుతో మహిళలను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ గాజుల వ్యాపారిని సదరు వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు చితకబాదారు. అతనిపై పిడి గుద్దులు కురిపించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zcvmc2
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment