Monday, 23 August 2021

మరో ఊరట- దోహాలో చిక్కుకున్న 146 మంది భారతీయులు వెనక్కి-ఆప్ఘన్ సంక్షోభం నేపథ్యం

ఆప్ఘనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి తరలించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలిస్తున్నాయి. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ నుంచి నేరుగా దౌత్యవేత్తల్ని, ఇతర సిబ్బందిని భారత్ తరలించిన కేంద్రం.. ఇప్పుడు అక్కడి పౌరుల్ని నేరుగా భారత్ కు రప్పించకుండా విదేశాలకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తీసుకొస్తోంది. ఇలా ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3y3XUmQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour