Friday, 27 August 2021

MBA Student: మైసూరు గ్యాంగ్ రేప్, తమిళనాడులో నలుగురు అరెస్టు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ !

బెంగళూరు/ మైసూరు/ చెన్నై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూరులోని ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు కామాంధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు చామరాజనగర మీదుగా తమిళనాడు, కేరళ పారిపోయారని పోలీసులు గుర్తించారు. సుమారు 80 మందికి పైగా పోలీసులు ఎంబీఏ విద్యార్థిని గ్యాంగ్ రేప్ కేసు విచారణ చేస్తున్నారు. కేసు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38ia5SH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour