Friday, 27 August 2021

CM Jagan-Bharathi Wedding Anniversary : సిమ్లాలో వేడుక జరుపుకోనున్న సీఎం దంపతులు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులు నేడు 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇందుకోసం రెండు రోజుల క్రితమే హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాకు కుటుంబ సమేతంగా వెళ్లారు. ఐదు రోజుల పాటు అక్కడే గడపనున్నారు. పాలనా వ్యవహారాలతో నిత్యం బిజీ బిజీగా గడిపే సీఎం జగన్... ఈ 5 రోజులు సిమ్లాలో కుటుంబంతో సేద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zp0GUZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour