హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి అన్వేషణలో తీవ్ర తర్జనభర్జన పడుతున్న గులాబీ బాస్ కేసీఆర్ ఎట్టకేలకు ఒక పేరును ఫైనల్ చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును సీఎం కేసీఆర్ దాదాపుగా ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు దీనిపై ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. దళిత
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3frAq4t
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment