Tuesday, 3 August 2021

అమరావతిలో జగన్ మరో ఆపరేషన్-అసైన్డ్ భూములు కొన్నవారికి సీఐడీ నోటీసులు-టార్గెట్ అదే

అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని నిరూపించడంలో విఫలమైన వైసీపీ సర్కార్.. ఇప్పుడు మరో ఆపరేషన్ కు తెరదీస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు పసలేనివని తేలిపోవడంతో ఇప్పుడు అసైస్డ్ భూముల కొనుగోళ్లలో అక్రమాల్ని నిరూపించడం ద్వారా అమరావతిలో భూముల స్కాం జరిగిందని తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఐడీ అధికారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Vi31Cv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour