తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేయబోతున్న దళిత బంధు పథకానికి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. పథకం అమలుకు జిల్లా,మండలం,గ్రామ స్థాయిల్లో కమిటీలను నియమించనున్నట్లు తాజా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. పథకం అమలు ప్రక్రియ మొత్తం కమిటీల పర్యవేక్షణలోనే జరగనుంది. పథకంపై అమలుపై అవగాహన సదస్సుల నిర్వహణ,డేటా బేస్లో అర్హులైన దళిత కుటుంబాల రిజిస్ట్రేషన్లు,కలెక్టర్ జారీ చేసే నిధుల మంజూరు పత్రాలను పంపిణీ చేయడం తదితర పనులన్నీ కమిటీలే నిర్వర్తించనున్నాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37q1tIZ
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment