పెళ్లయి మూడు నెలలు గడిచాయో లేదో ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. జీవిత భాగస్వామిపై ఎన్నో కలలు,ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టిన ఆమెకు కొన్నాళ్లకే ఊహలన్నీ తలకిందులయ్యాయి. ఓవైపు అత్తగారి వేధింపులు... భర్త కూడా ఆమెకు వత్తాసు పలకడంతో ఆమె తట్టుకోలేకపోయింది. పెళ్లయిన కొద్దిరోజులకే వేధింపులు మొదలవడంతో ఇక తన జీవితం ఎలా ఉంటుందోననే బెంగ పెట్టుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iq7748
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment