Friday, 20 August 2021

Corona in India : 36,571 కొత్త కేసులు, 540 కి పెరిగిన మరణాలు, రాష్ట్రాల్లో కేసులు ఇలా !!

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశం 36,571 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 3.4% పెరిగినట్లుగా తెలుస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా మరణాలు నిన్న ఒక్కరోజే 540కి పెరిగాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3.23 కోట్లుగా ఉండగా, మొత్తం మరణాలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UwsRlM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour