Friday, 20 August 2021

ఏపీ స్కూల్ టైమింగ్స్ పెంపుపై తీవ్ర వ్యతిరేకత-సర్వత్రా విమర్శలు-తగ్గింపుపై మల్లగుల్లాలు

ఏపీలో పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కార్.. ఇప్పుడు వాటి పనివేళల్ని కూడా పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన పని వేళల్లో సాంస్కృతిక, సహ ప్రణాళిక అంశాల్ని బోధించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ స్కూళ్లు పనిచేయాలన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sz5BjV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour