ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతులపై దారుణాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై ప్రేమోన్మాది రమ్యను కత్తితో పొడిచి హతమార్చిన ఘటన మరిచిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. దేశంలో నిర్భయ వంటి చట్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం ఉన్నప్పటికీ మృగాళ్ల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. అమానుషం :
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3svKFKk
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment