Friday, 20 August 2021

ప్రేయసిపై అనుమానంతో పెళ్లి రద్దు ; ఆపై పెట్రోల్ పోసి, నిప్పంటించిన యువకుడి దారుణం !!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతులపై దారుణాలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరులో పట్టపగలు నడిరోడ్డుపై ప్రేమోన్మాది రమ్యను కత్తితో పొడిచి హతమార్చిన ఘటన మరిచిపోకముందే తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. దేశంలో నిర్భయ వంటి చట్టాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం ఉన్నప్పటికీ మృగాళ్ల వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. అమానుషం :

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3svKFKk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour